资讯
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం రాంపూర్ గ్రామంలో తన తాత, ముత్తాతల నుండి ఆనవాయితీగా వచ్చిన గజస్థంభాల తయారీ వృత్తిని లక్ష్మణ్ ...
రేషన్ కార్డు కలిగిన వారికి షాక్. ఏంటని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఈ సారి కూడా ఝలక్ తగిలింది.
5G Mobile offer: మీరు హైఎండ్ మొబైల్ ఫోన్ కొనాలి అనుకుంటే.. అలాంటిది మంచి ఆఫర్లో కావాలి అనుకుంటే.. దీన్ని ఎంచుకోవచ్చు.
Panchangam Today: ఈ రోజు జూన్ 7వ తేదీ ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ...
Liver Toxins: మన శరీరంపై ఏదైనా గాయం అయితే అది కళ్లారా కనిపిస్తుంది కాబట్టి.. అది ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ లివర్ లాంటివి చెడిపోతే ఎలా గుర్తించాలి. కాలేయంలో నిండా విషాలు ఉన్న విషయం మనకు ఎలా తెలు ...
ఇంటి తలుపు తీసితియ్యగానే పచ్చని అరణ్యం కనిపిస్తే? పూల పరిమళాలు, ఆకుల చప్పుళ్లతో కమ్మిన ప్రకృతి రాజ్యం మన కళ్లముందు ప్రత్యక్షమైతే? ఓ సాధారణ గృహాన్ని ఆకట్టుకునే బోటానికల్ వండర్గా మార్చిన ఈ వ్యక్తి కథ న ...
గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కాకినాడలో రహదారులన్నీ నిర్మాణంలో ఉండటంతో ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు కనీసం గాలి లేకుండా వడదెబ్బలతో బాధపడుతున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడితో కాశ్మీర్తో పాటు మానవత్వంపై కూడా పాకిస్తాన్ దాడిచేసిందని ప్రధాని మోదీ అన్నారు. మన పర్యాటకాన్ని దెబ్బతీసి పేదల పొట్టగొట్టాలని చేస్తోందని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. కాశ్మ ...
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, తన చిన్ననాటి జూనియర్ క్రికెట్ రోజుల్లో చెతేశ్వర్ పుజారాను ఔట్ చేయడమే తమ టీమ్ మీటింగ్ల ప్రధాన ఎజెండా అని వెల్లడించాడు. పుజారా ఆటను చూసి రోజంతా మైదానంలో ఫీల్డింగ్ చేసి ...
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో, 7 లోక్ కల్యాణ్ మార్గ్లో సిందూర్ మొక్కను నాటారు, మే 26న కచ్లోని వీర మహిళలు బహుమతిగా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగులకు మేలు జరగకుంటే.. వచ్చే ...
మహిళలు అన్ని రంగాల్లో రాణించడమే తన కల అని సీఎ రేవంత్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తన లక్ష్యమని ...
当前正在显示可能无法访问的结果。
隐藏无法访问的结果